ధన్వంతరి వంశీయుల (ఇంటి పేర్లు,గోత్ర నామములు) 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 పూర్వం రోజులలో నాయిబ్రాహ్మణులని " ధన్వంతరిలు " అనేవారు. వీరి కులానికి మూల పురుషుడు " వైద్యనారాయణ ధన్వంతరి " 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻 ఇంటిపేరు ( లేదా గృహనామం ) :- సమాజంలో ఒక మనిషి గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇంటిపేరు కులాన్ని, గోత్రాన్ని సూచిస్తుంది. పూర్వం గోత్రాన్ని బట్టే మనిషిని గుర్తించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగే కొలదీ ప్రతి మనిషినీ గుర్తించడం కష్టతరమైయ్యేది కనుక మధ్య యుగంలో ఊరు పేరుని బట్టి అన్ని కులాలకు ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ప్రతి మనిషి ఇంటిపేరుతో గుర్తించబడుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఒక కులంలో ఉన్న ఇంటిపేరు మరొక కులంలో కూడా ఉండే అవకాశముంది. కనుక కేవలం ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించడం సరి కాదు. దానికి గోత్రం కూడా అవసరముంటుంది. పేరు వ్యక్తులను, వస్తువులను లేదా చెట్లు చేమలను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామవాచకము . మనుషులను మరింత ప్రత్యేకంగా ...
విష్ణు సహస్రనామము ప్రకారము " సవితా " అనగా " సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు " అని అర్ధము. సవితా మహర్షి సాక్షాత్తు ఆ విష్ణువు అవతారమే. శ్రీమద్భాగవతం ప్రకారం సవితా అనగా సకల జగత్తుని సృష్టించి రక్షిస్తున్నాడు కాబట్టి ఆ శక్తి కలవాడు సవితా . ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ విష్ణుః సర్వస్య జగతః ప్రసవాత్ సవితేర్యతే । ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే ॥ సర్వ జగత్తును ప్రసవించును కావున విష్ణువు "సవితా" . విష్ణు ధర్మోత్తర పురాణే ప్రథమ ఖణ్డే త్రింశోఽధ్యాయః :: ధామకార్యం హి క్రియతే యేనాస్య జగతః సదా । ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యసే ॥ 15 ॥ వెలుగు కావలిసిన ఈ జగత్తుయొక్క స్థితి నీచే నిర్వహింపబడుచున్నది. ప్రజల ప్రసూతికి కారణమగుటచే " సవితా "యని నీవు పిలువబడుతావు. సవితా మహర్షి (సామవేదం సృష్టికర్త) సామవేదం నుండే సంగీతము పుట్టింది.. చరిత్రకారులు కె.యస్.సింగ్(2003:1144) ఆయన గ్రంధాలలో ఇ విధముగా వివరించారు.పురాణాల ప్రకారము సవితా మహర్షి సామవేదం సృష్టికర్త అని వేదమాత గాయత్రి సవితా మహర్షి కుమార్తే మరియు గాయత్రి దేవికి మరి...
ధన్వంతరి పరివార్ యొక్క ముఖ్య లక్ష్యం ధన్వంతరి బ్రాహ్మణులు(నాయిబ్రాహ్మణ) కుల చరిత్ర తెలుపుతూ వారిని చైతన్య పరచడం. About me: నా పేరు రావులకోల్లు వెంకట్ పండిత్ 2012 నుండి నాయిబ్రాహ్మణుల చరిత్ర మీద పరిశోధన చేస్తున్నాను. మా నాన్న గారు " సుప్రసిద్ధ నాదోపాసకులు " నాద బ్రహ్మ శ్రీ రావులకోల్లు సోమయ్య పండితులు గారు". నేను ధన్వంతరి బ్రాహ్మణ(నాయిబ్రాహ్మణులు) గురించి పూర్తిగా అధ్యయనం చేసి, అనేక గ్రంధాలు చదివి ధన్వంతరి బ్రాహ్మణులే ప్రపంచపు మొట్టమొదటి వైద్యులు మరియు సంగీత విద్వాంసులు అని, వారి కుల దైవం "వైద్య నారాయణ ధన్వంతరి భగవానుడు" వారి ప్రధమ వృత్తి వైద్యం మరియు సంగీతం. క్షౌర వృత్తి వైద్యములో భాగమని, సంగీతానికి కుడా మనమే ఆది పురుషులమని తెలియజేసెను. నంద రాజులు మరియు మౌర్య రాజులు ధన్వంతరి బ్రాహ్మణ(నాయిబ్రాహ్మణ) కులానికి చెందిన వారు అని 70 గ్రంధలకు పైగా ఆధారాలతో సహ నిరూపించాను. భారతదేశములో నంద రాజుల చరిత్ర గురించి రిసర్చ్ చేసిన మొదటి వ్యక్తులం నేను మరియు నా మిత్రుడు ఆగ్రా వాస్తవ్యులు రంజిత్ నంద. నంద అనే టైటిల్ ప్రతి నాయిబ్రాహ్మణుడు మీ పేరు చివర పెట్టుకోమని భారతదేశం మొత...
Comments
Post a Comment